ఓం శ్రీసాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ప్రైవేట్ ఉపాధ్యాయులకు corona సమయంలో నిత్య అవసరం వస్తువులు పంపిణీ కార్యక్రమం సుల్తానాబాద్ సమితి ద్వారా పూసల గ్రామంలో ఐదుగురికి ప్రైవేటు టీచర్లకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ రావు పల్లి గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్ హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగినది వీరిలో శ్రీమతి శ్రీ రత్న మాల భూమయ్య సౌజన్య బీ శివ ఎం యాదగిరి లకు. సమితి ఆధ్యాత్మిక కన్వీనరు పాతూరి లక్ష్మీనారాయణ వేగోళం కిరణ్ పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కరోనా రాకుండా ఆ సాయి భగవంతున్ని వేడుకుంటూ అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరడం జరిగింది. సదా సాయి సేవలో శ్రీ సత్య సాయి సేవా సమితి. సుల్తానాబాద్. పెద్దపల్లి జిల్లా