ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సుల తో, మహిళా దినోత్సవం సందర్భంగా మే 19 న సిద్దిపేట జిల్లా లో జరిగిన సేవా కార్యక్రమాలు. ▪️వర్గల్ భ. మ. వారు ఒక అమృత కలశం. ▪️చిన్న కిష్టపుర్ భ. మ.వారు 2 అమృత కలశం లు. ▪️హుస్నాబాద్ సమితి వారు 9 అమృత కలశం లు. ▪️బూరుగు పల్లి సమితి వారు 11 అమృత కలశం లు ▪️గజ్వేల్ సమితి వాళ్ళు 29 అమృత కలశం లు పంపిణీ. ▪️సిద్దిపేట సమితి వారు రుద్రాభిషేకం, తండులార్చన చేసి 35 అమృత కలశం లు పంపిణీ మరియు ముగ్గురు పేషంట్స్ కి కావలసిన మెడిసిన్ (8,000 ₹)మరియు పది మంది కి పాద రక్షల పంపిణీ చేయడం జరిగింది. జిల్లా మొత్తం నుండి 87 అమృత కలశం లు ముఖ్యంగా కరోనా బాధిత కుటుంబాలకు వీటితో పాటుగా విటమిన్ టాబ్లెట్స్ అంద జేయనైనది. సదా సాయి సేవలో,,, BSSSSO జిల్లా సిద్దిపేట. జై సాయిరాం