ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అనుగ్రహం ఆసీస్సులచే శ్రీ సత్యసాయి నారాయణ సేవలో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చినటువంటి 80 మందికి నిరాధారమైన 100 మందికిి మొత్తం 180 మంది కి ఈ రోజు తేది : 07/04/2020 న భోజన ప్రసాద వితరణ జరిగినది స్వామివారి అనుగ్రహ ఆసీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు. సాయిరాం సాయి సేవలో జిల్లాఅధ్యక్షులు&కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి గద్వాల . గద్వాల జిల్లా