🌻 ఓం శ్రీ సాయిరాం🌻 స్వామి వారి అవ్యాజమైన ప్రేమతో ఈ రోజు నుండి సిరిసిల్లలో ఆకలికి అలమటిస్తున్న సుమారు 100 మంది దిన సరి కార్మికులు, కూలీలకు వండిన భోజనము అందించుటకు శ్రీ సత్యసాయి మందిరం లో food packing జరుగుతుంది. మున్సిపల్ కమీషనర్ శ్రీ సమ్మయ్య సిరిసిల్ల గారి చేతులమీదుగా సాయంత్రం 6 pm లకు లబ్ధిదారులకు అందజేయబడినది. ఇందులో సమితి కన్వీనర్ అన్నల్ దాసు రాము, ట్రస్ట్ చైర్మన్ చీకొటి అనిల్, కో కన్వీనర్ సంతోష్ బూర, Dr. విక్రమ్ గారు, youth ఇంఛార్జి సత్యసాయి రామ్, జిల్లా అధ్యక్షులు ravinder, సేవాదళ్ సభ్యులుపాల్గొన్నారు . ఇట్టి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన సాయి సోదర సోదరీమణులకు, మిత్ర బృందానికి, ఆహార పదార్థాలు , సరకులు తేవడం, వండడం, packing లో పాలుపంచుకున్న సేవాదల్ సభ్యులందరికీ స్వామి యొక్క అనంత ప్రేమతో దివ్య ఆశీస్సులు అందించాలని హృదయ పూర్వకంగా స్వామిని ప్రార్థిస్తూ.. అందరికీ .. సాయిరాం! 🙏🌷🙏🌸🙏🌺🙏