ఓం శ్రీసాయిరాం🙏ఈరోజు 27/1/2020. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా పవిత్ర పర్తి యాత్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియం లో ఉదయం నిర్వహించిన పాదుకాపూజ మహోత్సవం..