22 నవంబర్ 2019 తేదీన గోదావరిఖని సమితి నందు సా. 04:30 – 06:30 వరకు పురవీధిలో స్వామివారి “శోబాయాత్ర” నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకటస్వామి గారు, జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్ శ్రీ రాజేశం గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ మహిళా శ్రీమతి విజయ గారు, సమితి కన్వీనర్ భక్తులు 20 మంది పురుషులు, 50 మంది మహిళలు పాల్గొన్నారు.