22 నవంబర్ 2019 తేదీన మ. 12:00 – 01:00 వరకు సుల్తానాబాద్ మండలములోని గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలయందు గత 3నెలలుగా పిల్లలకు ఉదయము అల్పాహారము స్వామివారి ప్రసాదముగా అందించడం జరుగుతుంది, స్వామివారి 94వ జన్మదిన కేక్ కటింగ్ విద్యార్ధుల సమక్షములో నిర్వహించుకోగా ఉపాద్యాయులు, జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి జ్యోతి గారు, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీ హనుమంతరావు గారు, సేవాదళ్ మొత్తము 15 మంది, విద్యార్ధిని విద్యార్ధులు 100 మంది పాల్గొన్నారు.