21 నవంబర్ 2019 తేదీన గోదావరిఖని సమితి నందు ఉ. 05:00 గం. లకు ఓంకారము, సుప్రభాతము, నగరసంకీర్తన, వేదపఠనము, “శ్రీ సత్యసాయి గాయత్రీ హోమము” నిర్వహించగా 18 మంది పాల్గొన్నారు .