20 నవంబర్ 2019 తేదిన 8వ కాలని సమితి నందు 8వ కాలనిలోని 6 పాఠశాలల విద్యార్ధిని విద్యార్ధులకు రామాయణము పై “క్విజ్ కాంపిటిషన్, పద్యదారణ పోటీలు” నిర్వహించడం జరిగినది. క్విజ్ పోటీలకు ప్రతీ పాఠశాల నుండి 6 గురు ఒక గౄపుగా, పద్యదారణ పోటీలకు వ్యక్తిగతముగా ప్రతీ స్కూల్ నుండి 3గురు చొప్పున మొత్తం 54మంది విద్యార్ధిని విద్యార్ధులు, పాఠశాల నుండి ఇంచార్జిలు పాల్గొన్నారు ఈ కార్యక్రమమును మ. 2:30 – 05:00 వరకు నిర్వహించగా పాల్గొన్నవారి అందరికి అదేరోజు విజయీభవ బుక్ మరియు స్వామివారి జన్మదినము రోజు పార్టిసిపేషన్ గిఫ్ట్, సర్టిఫికేట్, విజేతలకు బహుమతుల ప్రదాణము జరుపబడును. 5 గురు పురుషులు, 4 గురు స్ర్తీలు పాల్గొన్నారు.