మహిళా డేన గోదావరిఖని సమితి మహిళా విభాగము వారిచే సా. 06:00 గం. లకు కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం చేయగా 20 మంది మహిళలు, 10 మంది పురుషులు పాల్గొన్నారు.