స్వామి వారి 94 వ జన్మదినం సందర్భముగా మహిళా డేన గోదావరిఖని సమితి మహిళా విభాగము వారిచే స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని “రోగులకు పండ్లు, పాలు” సుమారు 90 మందికి అందించడం జరిగినది