16 నవంబర్ 2019 తేదీన శ్రీ సత్యసాయి సేవాసమితి 8వ కాలనీ వారిచే సా. 04:30 – 06:30 వరకు “స్వామివారి శోభాయాత్ర పల్లకి సేవ” మహిళల కోలాటములతో, భక్తుల భజనలతో వైభవోపేతముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో సుమారు 50 మంది మహిళలు, 25 మంది పురుషులు పాల్గొన్నారు.