భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో 29 ఆగస్టు 2019, గురువారం రోజు సిరిసిల్ల షిరిడీ బాబా మందిరం వద్ద నారాయణ సేవ నిర్వహించడం జరిగింది. సేవ అనంతరం సత్యసాయి సేవా సమితికి వచ్చిన వారిని ఆశ్చర్య పడే విధంగా స్వామి వారు తమ దివ్య ఆశీస్సులను విభూతితో ప్రసాదించారు.