ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహం తో సిరిసిల్ల సమితి ఆధ్వర్యంలో టైలరింగ్ మరియి జర్దోసి మగ్గం నేర్చుకుంటున్న సుహాసినీలు మొత్తం 78 మంది సుహాసినీలు ఇవ్వాళా వరలక్ష్మి వ్రతం లో పాల్గొనటం జరిగింది.