ఓం శ్రీ సాయిరామ్, తేదీ 4 ఏప్రిల్ 2021 నాడు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా మహిళా విభాగం వారిచే గర్శ్ కుర్తి భజన మందిరం లోన గ్రామీణ యువ మహిళలకు 40 మందికి జర్డోసి మగ్గం శిక్షణా తరగతులు ప్రారంభం అయినావి. కార్యక్రమంలో స్థానిక భక్తులు,జిల్లా పదాధికారు లు ,కరీంనగర్ సమితి పడాధికారులు పాల్గొన్నారు మరియు వేసవికాలం కావున పాదచారులకు చెప్పులు పంపిణీ కార్యక్రమం. జై సాయిరామ్, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు.