సాయిరాం అందరికీ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా శ్రీ సత్య సాయి సేవా యూత్ ఆధ్వర్యంలో తేది.23.05.2020 శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు, భూపాలపల్లి నుండి బయ్యక్క పేట కి వెళ్లి తిరిగి అక్కడి నుండి 5కి.మీ ట్రాక్టర్ ద్వారా తర్వాత నడక ద్వారా వెళ్లి సారక్క పల్లె గ్రామంలో, 29 కిట్స్ అమృత కలశం లను, 29 కిట్స్ కూర గాయలను (టమాట, దోసకాయ, ఆలు గడ్డ, క్యబేజీ, పచ్చి మిరపకాయలు) గిరిజన ఆదివాసి బాధితులకు రాష్ట్ర శ్రీ సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షుల ఆదేశము మేరకు, స్థానిక బయ్యక్క పేట గ్రామ సర్పంచు సమక్షంలో శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి యూత్ సభ్యులు పంపిణీ చేసినారని, ఈ సేవా కార్యక్రమము సాయంత్రం ఆరు గంటల వరకు జరిగినదని తెలియజేస్తూ, మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా