సాయిరాం అందరికీ, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు సింగారం గ్రామములో 32 మందికి, ఊరాట్ట గ్రామంలో 12 మందికి మరియు పందిపంపుల గ్రామంలో 6 గురికి అమృత కలశం లను తెలంగాణ రాష్ట్ర సత్య సాయి సంస్థల అధ్యక్షుల ఆదేశము మేరకు, స్థానిక నందిగామ గ్రామ సర్పంచు శ్రీ శ్యామ్ గారు, సింగారం గ్రామ సర్పంచ్ శ్రీ నర్సయ్య ల సమక్షం లో బాధితులకు పంపిణీని శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులతో పంపిణీ చేయడం జరిగింది అని సంతోషంగా తెలియజేస్తూ, ఈ సేవా కార్యక్రమములో జిల్లా కోఆర్డినేటర్ లు, సమితి కోఆర్డినేటర్ లు, సాయి యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేసినారని తెలియ జేస్తూ.... . మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా