స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని సమితిల్లో 94నిమిషాల భజన నిర్వహించుకోవడం జరిగింది.భజన అనంతరం పంచాంగ శ్రవణం,హారతి ప్రసాదాలతో ముగించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 60 మంది జెంట్స్ యూత్ 50 మంది మహిళా యూత్ పాల్గొనడం జరిగింది.