ఓం శ్రీ సాయిరాం స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తంగళ్ళపల్లి గ్రామంలో పది మందికి నిత్యావసర సరుకుల తో కూడిన అమృత కలశాలను బీద ప్రజలకు అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న సమితి సభ్యులు అందరికీ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇట్లు కన్వీనర్ సత్యసాయి సేవా సమితి తంగళ్ళపల్లి.