తేది.01.02.2020 శనివారం నాడు శాంతినికేతన్ పాఠశాల, tekumatla గ్రామంలో ని విద్యార్థిని విద్యార్థులకు మెమోరీస్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ప్రతి తరగతి బాలురకు మరియు బాలికలకు 1st and 2nd బహుమతులను అందజేయడం జరిగింది. మొత్తం 125 మంది విద్యార్థులు మరియు స్కూల్ టీచర్స్-10 మంది పాల్గొన్నారు. అలాగే స్థానిక భజన మండలి కన్వీనర్ శ్రీ యాదగిరి గారు, సాయి youth-4గురు హాజరయ్యారు. శ్రీ సత్య సాయి జిల్లా I.T. coordinator, యూత్ మహిళా coordinator, RYC-Sandeep Singh, Sai Youth Rakesh కూడా ఈ సేవలో పాల్గొని విజయవంతం చేశారని స్వామి వారు దగ్గరుండి ఆశీస్సులు అందించారని తెలియజేస్తూ.... V జానకీ దేవి జిల్లా బాలవికాస్ coordinator Bhupalapalli